తెలుగు వారి బ్లాగ్
Wednesday, 24 May 2017
మొక్కలు ఏపుగా పెరగాలంటే
అరటిపండు పైన ఉండే తోలు ఎండబెట్టి మట్టిలో కలిపి గులాబీ మొక్కల్లో కానీ,మరే మొక్కలకు వేసినా మొక్కలు ఏపుగా పెరిగి పువ్వులు చక్కగా పూస్తాయి.పువ్వులు పూయని మొక్కలైతే ఏపుగా అందంగా పెరుగుతాయి.ఇది మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment