Tuesday 26 May 2015

ఇడ్లీలు తెల్లగా,మెత్తగా రావాలంటే.......

                                    మినపగుళ్ళు కానీ,పప్పు కానీ నానబెట్టేటప్పుడు శుభ్రంగా 5,6 సార్లు కడగాలి.అందులోనే ఒక గుప్పెడు అటుకులు కూడా వేసి నానబెట్టాలి.రవ్వ కూడా పిండి రుబ్బేముందు శుభ్రంగా కడిగి 2 గం.లు నానబెట్టాలి.ఇలాచేస్తే ఇడ్లీలు తెల్లగా,మెత్తగా వస్తాయి. 

No comments:

Post a Comment