Friday 29 November 2013

తెల్లగా మారే శివలింగం

             పశ్చిమగోదావరిజిల్లాలో భీమవరం దగ్గర గునిపూడిలోసోమారామం సోమేశ్వరస్వామిఆలయంఉంది.
ఈక్షేత్రం పంచారామాలలో ఒకటి.ఈఆలయం ప్రత్యేకత ఏమిటంటే శివలింగం పౌర్ణమికి తెల్లగాను,అమావాస్యకు
నల్లగానూ మారుతుంది.అమ్మవారిని అన్నపూర్ణమాత అంటారు.
             కార్తీకమాసంలో ఈస్వామిని దర్శనం చేసుకోవటం చాలామంచిదనిచెపుతుంటారు.అలాగేదిరుసుమర్రు
అనేఊరిలోకూడాశివలింగం ఇలాగేరంగులు మారుతుంటుందిఅని అక్కడివాళ్లు చెపుతుంటారు.కార్తీకమాసంలో
పంచారామాలను ఒకేరోజు దర్శనం చేసుకోవటం మంచిదని,చాలా పుణ్యమని పెద్దల ఉవాచ. 

No comments:

Post a Comment