Tuesday 17 July 2018

దంతాలు శుభ్రంగా......

                                                                   మనం రోజూ సబ్బుతో శుభ్రంగా స్నానం చేసినా సరే  అప్పుడప్పుడు నలుగు పెట్టుకోనిదే మురికి వదలనట్లుగా పళ్ళు,దంతాలు రోజు పేస్ట్ తో బాగా రుద్ది కడిగినా కానీ పళ్ళపై ఎంతో కొంత మనకు తెలియకుండానే పాచి ఉంటుంది.అందుకే రోజూ  పళ్ళు తోముకునేటప్పుడు పేస్ట్ తోపాటు కొంచెం కలబంద గుజ్జు వేసుకుని రుద్దుకుంటే పళ్ళు,దంతాలు శుభ్రంగా ఉంటాయి. 

3 comments: