Friday 21 March 2014

ముడతలు పోవాలంటే

     ముఖం మీది ముడుతలు పోవాలంటే బాగా నల్లగా ఉన్న పసుపుపచ్చని అరటిపండు తీసుకోవాలి.మెత్తగా

చేసిన అరటిపండు గుజ్జులో ఒక స్పూను తేనె,ఒకటిన్నర్ర స్పూను బార్లీపొడి వేసి పేస్టులాగా తయారుచేయాలి.దాన్ని

మాస్కులాగా మెడనుండి నుదురువరకు పైవైపుకు రాయాలి.అరగంట తర్వాత చల్లటి నీటితో గుండ్రంగా రుద్దుతూ

కడిగేయాలి.ఇలా అప్పుడప్పుడూ చేస్తూ ఉంటే ముఖం మీది  ముడుతలు తొలగిపోతాయి.

No comments:

Post a Comment