Sunday 2 November 2014

పప్పుల కారంపొడి

ఎండు మిర్చి - 1/4 కే.జి
పచ్చి శనగపప్పు - 1/4 కే.జి
ఛాయ మినప్పప్పు - 1/4 కే.జి
ధనియాలు -1/4 కే.జి
మెంతులు - 100 గ్రా.
వెల్లుల్లి - 300 గ్రా.
ఉప్పు - 1/4 కే.జి (కళ్ళు ఉప్పు)
ఆముదం - 100 గ్రా.ఇష్టమైతే
                                                  అన్ని దినుసులు నూనె లేకుండా,మాడకుండా విడివిడిగా వేయించి,విడివిడిగానే  పొడి చేసుకోవాలి.ఉప్పు కూడా వేయించాలి.అన్నీ కలిపి మిక్సీలో పొడి చేయాలి.చివర్లో వెల్లుల్లి వేయాలి.ఆముదం వేసేట్లయితే చివర్లో వెయ్యాలి.

No comments:

Post a Comment