Monday 22 December 2014

చలికాలంలో చర్మంపొడిబారకుండా..........

                                       పెరుగు మీద మీగడ తీసుకుని ముఖానికి,మెడకు,చేతులకు,కాళ్ళకు,వీలైతే శరీరమంతా చర్మం లోపలకు ఇంకే విధంగా సాయంత్రం కానీ,రాత్రికానీ రాయాలి.ఒకసారి రాసినతరవాత మళ్ళీ ఇంకొకసారి పైపైన చర్మం పైన రుద్దితే పూర్తిగా లోపలకు ఇంకుతుంది.తర్వాత శనగపిండితో స్నానం చేస్తే జిడ్డు లేకుండా ఉంటుంది.ఇలా చేయడం వల్ల చర్మం ఉదయానికి మెత్తగా,మృదువుగా అవుతుంది.కనీసం వారానికి 2 సార్లన్నా ఇలా చేయగలిగితే చలికాలంలో  చర్మం పొడి బారకుండా ఉంటుంది.
గమనిక : పెరుగు మీద మీగడ ఎంత మంచిదయితే చర్మం అంత మృదువుగా ఉంటుంది.

No comments:

Post a Comment