Tuesday 9 August 2016

చూపు కోల్పోయే ప్రమాదం

                                                                    విద్యుత్తు బిల్లు తక్కువ వస్తుందని మనందరం ఈమధ్య ఎల్ ఇ డి బల్బులు ఎక్కువగా వాడుతున్నాము కదా!తెల్లగా ఉండే ఈ కాంతిని ఎక్కువగా చూడడం వల్ల కంటిలో ఉన్న రెటీనా దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని కంటి వైద్యులు హెచ్చరిస్తున్నారు.శరీరంలో నయనం ప్రధానం అన్నారు పెద్దలు.ఈ బల్బులు ఎక్కువగా వాడి కంటి చూపు కోల్పోయే కన్నా విద్యుత్తు పొదుపుగా వాడుకుని బిల్లు కొంచెం తక్కువ వచ్చేలా ప్రయత్నం చేయడం మేలు.

No comments:

Post a Comment