Tuesday 9 May 2017

కలా?నిజమా?

                                                                   కొద్దిగా గడ్డ పెరుగు,కొద్దిగా టొమాటో గుజ్జు తీసుకుని బాగా కలిపి ముఖానికి మెడకు,చేతులకు రాసుకుని ఒక పావుగంట తర్వాత చల్లటి నీటితో కడగాలి.ఇలా చేయడం వలన చర్మం పైనున్న మురికి,నలుపుదనం తగ్గి చర్మం మెరుస్తూ కళగా ఉంటుంది.ఒక గంట సబ్బు ఉపయోగించకుండా కొద్దిగా శనగ పిండి తీసుకుని ముఖం,మెడ,చేతులు రుద్ది కడిగితే మనకు మనమే ఇది కలా?నిజమా?అని ఆశ్చర్యపోయేలా చర్మం నునుపుగా తయారవుతుంది.

No comments:

Post a Comment