Wednesday 24 May 2017

మొక్కలు ఏపుగా పెరగాలంటే

                                                                          అరటిపండు పైన ఉండే తోలు ఎండబెట్టి మట్టిలో కలిపి గులాబీ మొక్కల్లో కానీ,మరే మొక్కలకు వేసినా మొక్కలు ఏపుగా పెరిగి పువ్వులు చక్కగా పూస్తాయి.పువ్వులు పూయని మొక్కలైతే ఏపుగా అందంగా పెరుగుతాయి.ఇది మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment