Monday 22 February 2016

ఇలా చేస్తే ముడతలు మాయం

                                                               వారానికి ఒకసారి బాగా మగ్గిన చిన్నఅరటిపండు ముక్కను మెత్తగా చేసి 1/2 స్పూను తేనె,ఒక టేబుల్ స్పూను పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఒక పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఇలా చేస్తే ముఖానికి ఉన్న ముడతలు మాయం అవుతాయి.

No comments:

Post a Comment