Tuesday 1 November 2016

ఓ కన్నేసి.....

                                                                    ప్రతి ఒక్కళ్ళు ఏభై సంవత్సరాలు దాటిన తర్వాత శరీరంపై ఓ కన్నేసి  ఉంచాలి.ఊబకాయం పెరగకుండా జాగ్రత్త పడాలి.శరీరంలో జీవక్రియా వేగం తగ్గి కొవ్వు పెరగటంతో రకరకాల సమస్యలతోపాటు రక్తంలో చక్కర నిల్వలు పెరిగటంతో మధుమేహం వచ్చే అవకాశం ఉంది.అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారం తింటూ నిత్యం వ్యాయామం చేయటంతో చాలా వరకు సమస్యల నుండి గట్టెక్కవచ్చు.దీనితోపాటు ప్రతి సంవత్సరం తీరిక చేసుకుని అన్ని పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందుగానే రాబోయే ఆపద నుండి బయట పడవచ్చు.

No comments:

Post a Comment