Friday 9 October 2015

యోగా చేస్తుంటే......

                                                                         యోగా ఎక్కువ సమయం చేసే వాళ్ళు ఓట్స్,అరటి పండు రోజుకొకటి తినడం వల్ల కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి.యోగా చేసే ముందు నానబెట్టిన బాదం పప్పులు, ఎండు ద్రాక్ష ఐదారు చొప్పున తింటే అలసటగా అనిపించదు.

No comments:

Post a Comment