Friday 29 November 2013

శీర్షాసనం వేసిన శివుడు

         యనమదుర్రుగ్రామం శివాలయంలో శివుడు శీర్షాసనంవేసినట్లుగాఉంటాడు.శివుడుశీర్షాసనంవేసి తపస్సు


చేసుకొంటూఉండగా సూర్యోదయం అయిపోయిందట.అందుకని స్వామిఅలా ఉండిపోయారని స్థానికుల కథనం.

స్వామి ఈ భంగిమలో ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.ఈగ్రామం పశ్చిమగోదావరిజిల్లాలో భీమవరం
 
దగ్గర ఉంది.కార్తీకమాసంలో స్వామిని దర్శించుకోవటం చాలా మంచిది.
  

No comments:

Post a Comment