Monday 29 June 2015

అపోహ - నిజం

                                           మధుమేహం ఉన్నాసరే అన్ని రకాల పండ్లు మితంగా తినవచ్చు అని అనుకుంటారు కానీ ఇది నిజంగా అపోహ.మామిడి పండ్లు,అరటి పండు,సపోటా అసలు తినకూడదు.మిగతావి కూడా కొంచెం కొంచెం
తినవచ్చు కానీ మొత్తం తినకూడదు.ఇది నిజం.నేరేడు పండు తినడం చాలా మంచిది.నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని రోజుకి ఒకసారి తింటే చాలా మంచిది.ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

No comments:

Post a Comment