Tuesday 16 June 2015

ఓట్స్ దోశ

మినప్పప్పు - 1 కప్పు
 బియ్యం - 1కప్పు
ఓట్స్ - 1 కప్పు
మెంతులు - 1 స్పూను
                                                                 మినప్పప్పు,బియ్యం,మెంతులు విడివిడిగా 4,5 గం.లు నానబెట్టాలి.
శుభ్రంగా కడిగి వీటిని మిక్సీలో వేసి మెత్తగా చెయ్యాలి.ఓట్స్ కొంచెం నీళ్ళతో రెండు సార్లు కడిగి 5 ని.లు నాననిచ్చి రుబ్బిన పిండిలో వేసి మరొక్కసారి 1 ని.ఆన్ చేసి తీసేయ్యాలి.దీన్ని ఒక గిన్నెలో వేసి 10 గ.లు నాననిచ్చి దోశ వేసుకోవచ్చు.ఉల్లిపాయ,పచ్చి మిర్చి,కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవచ్చు.మెత్తగా.రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment