Thursday 10 December 2015

నీరెండలో .....

                                                  ఉదయం,సాయంత్రం నీరెండలో ఒక అరగంట కూర్చుంటే శరీరానికి డి-విటమిన్
అందుతుంది.విటమిన్ - డి లోపం వల్ల ఎముకలు పెళుసుబారటమే కాక గుండె జబ్బులు,పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది.కనుక నీరెండలో కాసేపు నడవగలిగితే మంచిది లేదంటే కుర్చీ వేసుకుని ఏ పేపరో,పుస్తకమో చదువుకుంటూ కూర్చోవటం అలవాటు చేసుకోవాలి.


No comments:

Post a Comment