Sunday 6 December 2015

ఒత్తిడిని పెంచే ఆహారం

                             ,                             చిప్స్,కప్ కేకులు,బర్గర్లు.పిజాలు వంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తినడంవల్ల  ఒత్తిడి పెరుగుతుంది.ఎప్పుడైనా ఒకసారి తిన్నా ఫరవాలేదు కానీ తరచుగా ఇలా ఒత్తిడిని పెంచే ఆహరం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.వాటికి బదులుగా పండ్లు,కూరగాయలు,ఎండు ఫలాలు తింటుంటే ఒత్తిడి తగ్గటమే కాక ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు.

No comments:

Post a Comment