Monday 10 February 2014

మర్రిచెట్టు ఆంజనేయుడు

      లలిత భీమవరంలో పుట్టి పెరిగింది.లలిత చిన్నప్పుడు అమ్మవారివిగ్రహం నదిలోకొట్టుకొచ్చింది.అమ్మవారు

పూజారి కలలోకన్పించి తనకుగుడికట్టించి విగ్రహం ప్రతిష్టించమని చెప్పారట.అక్కడిప్రజలందరూ అలాగేగుడి

కట్టించి అమ్మవారిని ప్రతిష్టించారు.గుడిప్రాంగణంలో ఒకపెద్ద మర్రిచెట్టుఉంది.ఆమర్రిచెట్టు మొదలునుండి

  ఆంజనేయస్వామి ఆకారం ఏర్పడింది.ఆంజనేయస్వామి భక్తులకు కలలో కనిపించి స్వయంగా మర్రిచెట్టులో

వెలిసినట్లుగా చెప్పారట.అప్పటినుండి ఆంజనేయస్వామికి సింధూరపు రంగువేయించి అక్కడేస్వామిని

పూజించటం మొదలు పెట్టారట.లలిత మర్రిచెట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి ఎక్కడెకక్కడి ప్రజలు

వస్తారని మహిమగల స్వామిఅని,మా అందరికీ చాలా నమ్మకమని,ఆంజనేయస్వామిని ఎంతో చక్కగా వర్ణించి

చెప్పింది.



































   

No comments:

Post a Comment