Friday 3 April 2015

కమలాతొక్కలు వృధాగా పడేయకుండా.....

                                       కమల ఫలం తిన్న తర్వాత పైతొక్కలు వృధాగా పడేయకుండా ఎండబెట్టి బాగాఎండిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడిచేసి ఒక డబ్బాలో పోసుకుని స్నానానికి ముందు కొంచెం పొడిలో పెరుగు కానీ,పాలుకానీ కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసుకుని 10 ని.ల తర్వాత చల్లటి నీటితో కడిగితే శరీర ఛాయ మెరుగుపడి క్రమంగా చర్మం మృదువుగా తయారవుతుంది.ఎక్కువ సమయం ఉంటే శరీరమంతా వారానికి ఒకసారి పట్టించి చల్లటి నీటితో స్నానం చేయవచ్చు. 

No comments:

Post a Comment