Friday 10 April 2015

ఆమ్ కీ పన్నా

                                            పచ్చిమామిడి కాయను ఉడికించి దానికి సరిపడా నీళ్ళు పోసి కొద్దిగా నల్ల ఉప్పు,జీరా కొద్దిగా పంచదార,కలిపి తయారు చేయాలి.ఈ పానీయాన్ని ఆమ్ కీ పన్నాఅంటారు. వేసవిలో ఈ పానీయం తాగటం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది.

No comments:

Post a Comment