Wednesday 29 June 2016

మెరిసే మేని

                                                                      బంగాళ దుంప తురిమి దానిలో కొద్దిగా ఓట్స్,కొంచెం పాలు.కొద్దిగా తేనె,కొద్దిగా పసుపు,కొద్దిగా ఆలివ్ నూనె వేసి అన్నీ బాగా కలిపి శరీరానికి,ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.ఎవరికి తగినట్లు వాళ్ళు సరిపడా కలుపుకోవాలి.ఇది ఏరకం చర్మానికైనా సరిపడుతుంది.ఇలా వీలైనప్పుడు తరచూ చేస్తుంటే మెరిసే మేని మన స్వంతమవుతుంది.

No comments:

Post a Comment