Saturday 21 December 2013

రక్తనాళాలలో అవరోధాలు తొలగాలంటే

ధనియాలు,జీలకర్ర సమపాళ్ళల్లో తీసుకుని పొడిచేసి ఉదయం పరగడుపున ఒకస్పూను నోట్లో వేసుకుని

మంచినీళ్ళు తాగాలి.ఒక అరగంట వరకూ ఏమీ తినకూడదు,తాగకూడదు.ఇలా ఒక 45 రోజులు చేయాలి.

ఇలాచేస్తే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలలోని అవరోధాలు తొలగిపోతాయి.సంవత్సరానికి ఒకసారి

చేస్తే సరిపోతుంది.గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

No comments:

Post a Comment