Tuesday 10 December 2013

ఆవిరి పట్టుట -ఉపయోగం

1 )ఒకగిన్నెలో నీళ్ళు పోసి 1/2 నిమ్మచెక్క రసం,గుప్పెడు తులసిఅకులు,ఒక గుప్పెడు పుదీనాఆకులు వేసి మరిగించాలి.ముఖానికి మాత్రమే ఆవిరి పట్టాలి.తర్వాత చల్లటి నీటితో మొహం కడగాలి.ఇలా చేయటంవలన
జలుబునుండి ఉపశమనం కలగటమే కాకుండా మొటిమలు రాకుండా వుంటాయి.
2)ఒకగిన్నెలో నీళ్ళు తీసుకుని కొంచెం విక్స్ వేసి పిల్లలకు ఆవిరి పట్టిస్తే జలుబు చేసినప్పుడు ముక్కు
బాగా ఊపిరి ఆడుతుంది.
3)నీళ్ళల్లో పసుపు వేసి ఆవిరి పడితే జలుబు తగ్గుతుంది.

No comments:

Post a Comment