Tuesday 10 December 2013

పాలతో ఫేస్ పాక్స్

1)పాలు,3 చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి కొంచెంసేపు తర్వాత చల్లటి నీటితో కడగాలి.బ్లీచ్ చేసినట్లుగా ఉంటుంది.
2 )చల్లటి పాలతో మాత్రమే పాక్  వేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
3 )బాదం పప్పులు మెత్తగాపొడి చేసి పాలతో కలిపి పాక్ వేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.
4)పాలల్లో ఉప్పు కలిపి ముఖానికి రాసుకుని సున్నితంగా మసాజ్ చేయాలి.10 ని.ల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేయాలి.ఇలా తరచు చేస్తూఉంటే చర్మం మృదువుగా ఉంటుంది.
5 )స్ట్రాబెర్రీ గుజ్జు పాలల్లో కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగేసుకోవాలి. జారినట్లుగా ఉన్నచర్మం దీనివల్ల
బిగుతుగా అవుతుంది.

No comments:

Post a Comment