Friday 31 July 2015

మచ్చలు మటుమాయం

                                                             ఒక గుడ్డులోని తెల్లసొనను తీసుకుని దానికి 1/2  స్పూను నిమ్మరసం, 5 చుక్కల బాదం నూనె,5 చుక్కల తేనె కలిపి ముఖానికి రాయాలి.బ్రష్ తో రాస్తే మరీ మంచిది.1/4 గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో ముఖం కడగాలి.ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు మటుమాయమై ముఖం కాంతివంతంగా మారుతుంది.

No comments:

Post a Comment