Thursday 13 August 2015

ముఖం మృదువుగా ఉండాలంటే..........

                                                     చిటికెడు పసుపు,1 స్పూను తేనె,2 స్పూనుల శనగ పిండి,సరిపడా పాలు కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా తరచుగా చేస్తుంటే ముఖం మృదువుగా,మెరుస్తూ ఉంటుంది.దీన్నే మెడకు చేతులకు కూడా పట్టించి గోరు వెచ్చటి నీటితో కడగాలి.చర్మం మృదువుగా తయారై కాంతివంతంగా ఉంటుంది. 

No comments:

Post a Comment