Wednesday 3 December 2014

ముఖంపై ఉన్న ముడతలు మాయమవ్వాలంటే........

                     అరస్పూను నిమ్మరసం,కోడిగ్రుడ్డు తెల్లసొన కొంచెం,బరకగా చేసిన బాదంపొడి కొంచెం అన్నీకలిపి
ముఖానికి పాక్ వేయాలి.ఇరవై ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉన్న ముడతలు మటుమాయం అవుతాయి.
గమనిక:తెల్లసొన కలిపినప్పుడు చల్లటి నీటితో కడగకూడదు.వాసన వస్తుంది.అందుకని తప్పనిసరిగా గోరువెచ్చటి నీటితోనే కడగాలి.

No comments:

Post a Comment