Sunday 21 December 2014

మొటిమలు రాకుండా ఉండాలంటే ......

                      ఒక టేబుల్  స్పూను పచ్చిపాలు తీసుకుని,ఒక టీ స్పూను తేనె,చిటికెడు పసుపు తీసుకుని బాగా కలిపి దీన్ని మునివేళ్ళతో ముఖానికి,మెడకు రాయాలి.ఆరాక కడిగేయాలి.వారానికి 3 సార్లు ఈ పాక్ వెయ్యటంవల్ల
మొటిమలు రాకుండా ఉంటాయి.దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది.అదేమిటంటే పచ్చిపాలు కలపటం వల్ల
ముఖం మీద ముడతలు కూడా రాకుండా ఉంటాయి.

No comments:

Post a Comment