Monday 22 December 2014

రోగనిరోధశక్తి పెరగాలంటే......

                                           తరచూ ఎన్నో పోషక విలువలు కలిగిన మినప్పప్పుతో చేసిన పిండివంటలు తినటంవల్ల క్రమంగా వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.ఈపప్పులో ఇనుము ఎక్కువగా ఉండటంవల్ల దీనితో తయారు చేసిన ఏ పదార్ధం తిన్నా తక్షణ శక్తి వస్తుంది.

No comments:

Post a Comment