Monday 14 September 2015

దూదిపింజలా....

                                                          రోజూ ఒక పావుగంట సంగీతం వినటానికి కేటాయిస్తే కొద్ది నిమిషాల్లోనే ఒత్తిడి మాయమై మనసు దూదిపింజలా మారి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.మంచి సంగీతం వింటుంటే  మనసుకు హాయిగా ఉంటుంది.ఒత్తిడి ఎన్నో అనారోగ్యాలకు మూలం.ఆ ఒత్తిడి అనేది లేకుండా ఉంటే రక్తపోటు వంటివి దరిచేరకుండా ఉంటాయి.

No comments:

Post a Comment