Thursday 24 September 2015

వార్ధక్యపు ఛాయలు కనపడకుండా ..........

                                                          వయసు పెరుగుతున్నకొద్దీ కళ్ళకింద,నుదురుపై,నోటిచుట్టూ సన్నని ముడతలు కనిపిస్తాయి.త్వరగా ఇలాంటి వార్ధక్యపు ఛాయలు ముఖంపై కనపడకుండా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొనలో,అరచెక్క నిమ్మరసం పిండి బాగా నురగ వచ్చేలా గిలకొట్టి ముఖానికి పూతలా వేయాలి.ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.ఇలా తరచుగా చేస్తుంటే ముడతలు రాకుండా ముఖం నునుపుగా తయారవుతుంది.

No comments:

Post a Comment