Monday 28 September 2015

కనిపించని మురికి వదలాలంటే........

                                                                      మనం రోజూ సబ్బుతో శుభ్రంగా స్నానం చేసినా సరే శరీరానికి ఎంతో కొంత మురికి ఉంటుంది.ఆ మురికి వదలాలంటే కొంచెం శనగ పిండి,సరిపడా పెరుగు,ఒక అర చెక్క నిమ్మ రసం పిండి చిటికెడు పసుపు వేసి బాగా కలిపి శరీరానికి పట్టించాలి.ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి.అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే మనకు కంటికి కనిపించని మురికి  వదిలి పోయి శరీరం తేటగా ఉండి నునుపుగా మెరుస్తూ ఉంటుంది.  

No comments:

Post a Comment