Thursday 28 August 2014

కుడుములు - ఉండ్రాళ్ళు

        బియ్యప్పిండి - 1/2 కే .జి
        బెల్లం - 1/4 కే.జి
పచ్చి శనగపప్పు - ఒక గుప్పెడు
              ఒక బేసిన్ లో బియ్యప్పిండి వేసి మధ్యలో గుంత చేసి తురిమిన బెల్లం ఉంచాలి.1/2 కప్పు నీళ్ళు మరిగించి  కొంచెం బియ్యప్పిండి వేసి త్రిప్పి బేసిన్లో బెల్లంపై పొయ్యాలి.నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసి మొత్తం గట్టిగా కలపాలి.చిన్నచిన్న గోళీలు కొన్నిచేసి,చిన్నచిన్నవి పలుచగా కుడుములు చేసి(గుండ్రంగా),ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి ఇడ్లీకుక్కర్లో 15 ని .లు ఆవిరిపై ఉడికించాలి.విఘ్నేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు,ఉండ్రాళ్ళు రెడీ.  

No comments:

Post a Comment