Saturday 7 March 2015

రసాయనాలు తొలగాలంటే......

                                     కూరగాయలు,ఆకుకూరలు పండించేటప్పుడు తెగుళ్ళు,పురుగు పట్టకుండా బోలెడన్ని
పురుగు మందులు చల్లుతున్నారు.వాటి తాలుకు రసాయనాలు మనకడుపులోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏదైనా
వండే ముందు ఉప్పు,పసుపు నీళ్ళల్లో వేసి ఒక పది ని.లు నాననివ్వాలి.అప్పుడు రసాయనాలతో పాటు మురికి కూడా పూర్తిగా వదిలిపోతుంది.శుభ్రంగా కడిగి మనకు కావలసిన ఆకారంలో ముక్కలు కోసుకుని వండుకోవాలి.

No comments:

Post a Comment