Tuesday 3 February 2015

ఈకాలం ఆకాలం అనే భేదం లేకుండానే ........

                                           చలికాలంలో కాళ్ళు,చేతులు పగలటం సర్వ సాధారణం.ఈకాలం ఆకాలం అనే భేదం లేకుండానే కొందరికి కాళ్ళు పగిలి ఇబ్బంది పెడుతుంటాయి.అటువంటప్పుడు బాగా పండిన బొప్పాయి గుజ్జులో
ఒక స్పూను తేనె,ఒకస్పూను వేపాకులపొడి కలిపి దాన్ని పాదాలకు పూతలా వేయాలి.15 ని.ల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడిగేయాలి.ఇలా చేస్తుంటే పాదాలు నునుపుగా తయారవుతాయి.   

No comments:

Post a Comment