Saturday 7 February 2015

అరటిపండుతో కీళ్ళనొప్పులు మాయం

                                               ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా కీళ్ళనొప్పులు వస్తున్నాయి.అరటిపండు కీళ్లనొప్పుల్నీ,మంటల్నీ తగ్గిస్తుంది.ఈసమస్యతో బాధపడేవారు అరటిపండు ఎక్కువగా తింటే కీళ్ళనొప్పులు మాయమౌతాయి.మధుమేహం ఉన్నవారు మాత్రం అరటిపండు తినగూడదు.లేనివాళ్ళు వయసు పైబడుతున్న కొద్దీ అరటిపండు ఎంత తింటే అంత మంచిది.మలబద్దకం లేకుండా చేస్తుంది.అనారోగ్యాల బారిన పడకుండా చూస్తుంది. 

No comments:

Post a Comment