Wednesday 4 February 2015

దవడ కండరం బిగించి మింగేసేలా.......(రెండవ భాగం)

                                రాణీ మాలినీ దేవి జమిందారుగారి అమ్మాయని తెలియగానే మనబ్బాయికి ఇవ్వమని అడగటం బాగుండదని చెప్పినా ఒకసారి వెళ్ళి మాట్లాడండి.మనం ఏవేవో ఉహాగానాలు చేసేకన్నా వాళ్ళింటికి వెళ్ళి మేము కబురు పంపినట్లుగా చెప్పమని చెప్పారు.ఏ సమాధానము వచ్చినా ఫరవాలేదు అని చెప్పారు.సరేనని భయపడుతూనే పెద్దాయన స్నేహితులను తీసుకుని వెళ్ళాడు.నసుగుతూనే ఉన్న విషయం చెప్పారు.అనుకున్నట్లుగానే చుక్కెదురైంది. 
               (తరువాయి భాగం రేపటి పోస్టులో)           

No comments:

Post a Comment