Saturday 17 January 2015

చామనచాయగా ఉంటే ......

                                        పెరుగు,తేనె కలిపి ఈమిశ్రమాన్నిముఖానికి,మెడకు,చేతులకు పాక్ లాగా వేసి 20 ని.ల
తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం రంగు మెరుగుపడుతుంది.

No comments:

Post a Comment