Friday 30 January 2015

చర్మానికి నిగారింపు

                                                    చర్మం పొడిగా ఉండి నిర్జీవంగా కనిపిస్తుంటే 4,5 స్ట్రాబెర్రీలను మెత్తగాచేసి దానికి ఒక స్పూను గులాబీ నీరు చేర్చి,ఒకస్పూను తేనె కలిపి ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించాలి.10,15 ని.ల తర్వాత స్నానం చేయాలి.ఈపండ్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.దాంతో చర్మానికి సరిపడా తేమ అంది చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.ఎన్నో పోషకాలతో ఉన్నఈపండ్లు తింటే ఎంతో మంచిది.  

No comments:

Post a Comment