Monday 26 January 2015

కడుపులో మంట

                                  వేళకు సరిగా తినకపోయినా లేదా చాలా తక్కువ ఆహరం తీసుకోవడం వల్ల ఆమ్లాలు ఉత్పత్తి అవటం వల్ల కడుపులో మంట వస్తుంటుంది.గ్యాస్ ఏర్పడి కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.కడుపులో మంటను అశ్రద్ధ చేస్తే అల్సర్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే సమయానికి భోజనం చేయటం కుదరకపోతే అందుబాటులో ఉన్నది ఏ పండో లేక బిస్కట్లు,నీళ్ళ సీసా హాండ్ బాగ్ లో పెట్టుకుంటే సరి.అంతగా ఇబ్బంది ఉండదు.ఆసమయానికి ఏదోఒకటి తినటం వల్ల ఆమ్లాలు ఉత్పత్తయ్యే ప్రమాదముండదు.    

No comments:

Post a Comment