Sunday 23 November 2014

కట్టు పొంగలి

బియ్యం - 250 గ్రా.
పెసరపప్పు - 150 గ్రా.
నెయ్యి - 50 గ్రా.
జీరా - కొంచెం
ఎండు మిర్చి - 2
కరివేపాకు - కొంచెం
జీడిపప్పు - కొంచెం
నీళ్ళు - 1 కి 3
                                        గిన్నెలో నెయ్యివేసి కాగిన తర్వాత ఎండు మిర్చి,జీరా,కరివేపాకు,జీడిపప్పు వేసి వేయించాలి.బియ్యం పెసరపప్పు కడిగి నీళ్ళు వంచి తాలింపులో వేసి 2 ని.లు వేయించాలి.బియ్యం,పెసరపప్పు ముందే కొలిచి ఒకటికి  మూడు నీళ్ళు పోసిపొంగు వచ్చిన తర్వాత సిమ్ లో పెట్టి ఉడికించాలి.ఇగిరిన తర్వాత దించేయాలి.  

No comments:

Post a Comment