Sunday 30 November 2014

ముఖం అంతా ఒకే రంగులో ఉండాలంటే ......

                     ముఖం మీద ఏ మచ్చలు లేకుండా ఒకే రంగులో ఉండాలంటే బంగాళదుంపను సగానికి కట్ చేసి దానితో ముఖం మీద మసాజ్ చేయాలి.బంగాళదుంప రసం కంటి క్రింది నలుపును కూడా తగ్గిస్తుంది.ఈవిధంగా వారానికి మూడుసార్లు చొప్పున 15 ని.లు చేయాలి.తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.వీలయినప్పుడల్లా కలబంద రసం ముఖానికి రాసి 20 ని.ల తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుగుతూ ఉంటే ముఖం మీద ఏ మచ్చలు లేకుండా చర్మం నున్నగా  నిగనిగలాడుతూ అందంగా మెరిసి పోతుంటుంది. 

No comments:

Post a Comment