Saturday 22 November 2014

మసాలా దోసె

మినప్పప్పు - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1
ఉప్పుడు బియ్యప్పిండి - 1
మెంతులు - 1 స్పూను
ఉప్పు - సరిపడా
                                         మినప్పప్పు,మెంతులు 5 గం.లు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి దానిలో బియ్యప్పిండి,ఉప్పుడు బియ్యప్పిండి,ఉప్పు సరిపడా కలిపి దోసెలు పొయ్యాలి.బంగాళదుంప మసాలా కూర చేసి
దోసెపై పలుచగా పరిచి దోసెను ఒకసారి మడిచి,మరలా మడిచి ప్లేటులో పెట్టి కొబ్బరి,అల్లం లేదా పల్లీల చట్నీతో
తింటే బాగుంటుంది. 

No comments:

Post a Comment