Thursday 20 November 2014

పాల పూరీలు

పాలు - 1/2 లీ
మైదా - 1/4 కే.జి
 యాలకులు - 3
నెయ్యి - 1/4 కే.జి
వెన్న - 1/2 కప్పు
 పంచదార - 1/2 కప్పు
                               మైదాలో వెన్న వేసి పూరీల పిండిలాగా కలుపుకోవాలి.పాలను గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి.పంచదార,యాలకులపొడి వేసి త్రిప్పాలి.పిండిని చిన్నచిన్న పూరీల మాదిరి వత్తి నేతిలో వేయించి
మరుగుతున్న పాలల్లో వెయ్యాలి.పూరీలు అన్నీ వేసిన తర్వాత గిన్నెను దించాలి.ఇది కృష్ణుడికి ఇష్టమైన స్వీటు.

No comments:

Post a Comment