Thursday 20 November 2014

నిమ్మ పూరీలు

మైదా - 1 కప్పు
పంచదార - 1 కప్పు
నెయ్యి - వేయించడానికి సరిపడా
వెన్న - కొంచెం
ఉప్పు - కొంచెం
నిమ్మకాయ - 1
                                                     మైదాలో వెన్న,ఉప్పు,నీళ్ళు పోసి పూరీ పిండిలాగా కలుపుకుని ఒక గంట నాననివ్వాలి.పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగపాకంరానివ్వాలి.తర్వాత నిమ్మరసం పోయాలి.పూరీలు వండిన తర్వాత పంచదార పాకంలో వెయ్యాలి.చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments:

Post a Comment