Friday 21 November 2014

ఇడ్లీ పొడి

మినప్పప్పు  - 1 కప్పు
పచ్చి శనగపప్పు  - 1 కప్పు
ధనియాలు - 1 కప్పు
నువ్వులు - 1 స్పూను
ఎండు మిర్చి - 10
ఉప్పు - తగినంత
నూనె - 1 స్పూను
                                            ఒకస్పూను నూనె వేసి పప్పులు వేయించాలి.నువ్వులు,ధనియాలు విడివిడిగా వేయించాలి.ఎండు మిర్చి కూడా వేయించాలి.పప్పులు మిక్సీలో వేసి మెత్తగా పొడి చెయ్యాలి.ధనియాలు మెత్తగా పొడి చెయ్యాలి.ఎండుమిర్చి,నువ్వులు కలిపి మెత్తగా పొడి చేసుకుని,ఉప్పు సరిపడా వేసి మొత్తం కలిపి ఒకసారి మిక్సీలో వేసుకోవాలి.ఇది ఇడ్లీతో తింటే బాగుంటుంది.ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు.లేకపోతే వేసుకోకపోయినా తినవచ్చు.

No comments:

Post a Comment