కందిపప్పు 2 స్పూనులు,పసుపుకొంచెం,నూనె కొంచెం వేసి మెత్తగా ఉడికించి,మెదిపి నీళ్ళు పోసి ఒక టొమాటో సన్నగా తరిగివేసి సరిపడా ఉప్పుబెల్లం వేయాలి.కొతిమీర,కరివేపాకు వేసి మరిగేటప్పుడు
మిరియాలు,ధనియాలు,జీరా ఒక్కొక్కటి 1/2 స్పూను చొప్పున వేసి మెత్తగా పొడిచేసి కలపాలి.నెయ్యితో తాలింపు పెట్టి ఒక పెద్ద నిమ్మపండు రసం పిండి కలపాలి.
మిరియాలు,ధనియాలు,జీరా ఒక్కొక్కటి 1/2 స్పూను చొప్పున వేసి మెత్తగా పొడిచేసి కలపాలి.నెయ్యితో తాలింపు పెట్టి ఒక పెద్ద నిమ్మపండు రసం పిండి కలపాలి.
No comments:
Post a Comment