Thursday 13 November 2014

రవ్వ దోసె

బియ్యప్పిండి - 2
మైదా పిండి - 1
బొంబాయి రవ్వ - 1
ఉప్పు - తగినంత
అల్లం - చిన్నముక్క
 పచ్చిమిర్చి- 3
జీడిపప్పు - కొద్దిగా
కారట్ తురుము - ఇష్టమైతే
                                               అల్లం,పచ్చిమిర్చి మిక్సీలో వేసుకోవాలి.పై పిండిలన్నీ కలిపి అల్లం,పచ్చిమిర్చి పేస్ట్,జీడిపప్పు ముక్కలు అన్నీ కలిపి అప్పటికప్పుడు వేసుకోవచ్చు.పిండి పలుచగా కలిపితే దోసె పలుచగా వస్తుంది.నూనె బ్రష్ తో రాస్తే సరిపోతుంది.

No comments:

Post a Comment