Friday 14 November 2014

సొజ్జ

బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - 1 1/2 కప్పు
ఎండు మిర్చి - 3
ఆవాలు,జీరా - 1 స్పూను చొప్పున
నీళ్ళు  - 7 1/2 కప్పులు(1 కి 3 నీళ్ళు)
నూనె - 1/ 2 కప్పు
ఉప్పు - తగినంత
                                 బియ్యం,పెసరపప్పు నూనె లేకుండా వేయించుకోవాలి.ఒక గిన్నెలో నూనె వేసి స్టవ్ మీద పెట్టి కాగాక ఆవాలు,జీరా వేసి తాలింపు పెట్టి,నీళ్ళు పోసి మరిగాక  మొదట పెసరపప్పు వేసి కొద్దిగా ఉడికాక
ఉప్పు,బియ్యం వేసి మూత పెట్టాలి.ఉడికాక చివర్లో కొంచెం కరివేపాకు వేసి కలపాలి.దీన్ని రసంతో తింటే బాగుంటుంది.

No comments:

Post a Comment